Bird Flu : Delhi, Maharashtra లో బర్డ్ ఫ్లూ భయం ! || Oneindia Telugu

2021-01-11 4

Delhi Confirms Bird Flu.
#Birdflu
#Delhi
#Maharashtra

పర్భాని జిల్లా కలెక్టర్ దీపక్ ముల్జికార్ మాట్లాడుతూ, మానవ జీవితానికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు . తాము ప్రజలను కూడా టెస్ట్ చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు . మానవులకు వ్యాప్తి చెందే భయం లేదని చెప్పారు. కోళ్ళు చనిపోయిన గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. లాతూర్ లో 400 పక్షులు చనిపోయినట్లు, అమరావతిలో 40 కోళ్ళు చనిపోయినట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల నుండి నమూనాలను పరీక్ష కోసం పంపారు.